-
Home » Covid effect
Covid effect
Covid Effect : పిల్లల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం.. పాఠాలను చదివే సామర్థ్యాన్ని కోల్పోయారు.. సర్వేలో వెల్లడి!
కరోనా పరిస్థితుల్లో లాక్ డౌన్లతో విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు మూసేయడంతో చదువుకునే పరిస్థితులు లేకుండా పోయాయి.
Ravi Teja: సక్సెస్ తెచ్చిన కిక్.. కోవిడ్ను లెక్క చేయని హీరో మాస్ రాజా!
కోవిడ్ టైమ్ ను చాలా ప్లాన్డ్ గా వాడుకున్న టాలీవుడ్ హీరో రవితేజనే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపులో కొచ్చిన రవితేజ.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
Exams Postponed : కోవిడ్ ఎఫెక్ట్…పరీలుక్షలు వాయిదా వేస్తున్న యూనివర్సిటీలు
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈనెలఖరువరకు విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించింది. మరోవైపు ఈనెల 30 వరకుజరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు య
Corona in Mumbai: లాక్ డౌన్ దిశగా ముంబై.. ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు
లాక్ డౌన్ దిశగా ముంబై.. ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు
China Lockdown : కరోనా ఎఫెక్ట్.. చైనాలో మళ్లీ లాక్ డౌన్..!
కరోనా ఎఫెక్ట్.. చైనాలో మళ్లీ లాక్ డౌన్..!
బీర్లు తాగాలంటే భయపడుతున్న పబ్లిక్
బీర్లు తాగాలంటే భయపడుతున్న పబ్లిక్
Maoist Top Leader Died : కరోనా సోకి మావోయిస్టు అగ్రనేత మృతి
మావోయిస్టు పార్టీ అగ్రనేత యాపానారాయణ @ హరిభూషన్ కి కరోనా సోకింది. చికిత్స తీసుకునే క్రమంలో గుండె పోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.
Punjab ‘Tree Man’: 10 వేల మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు..ప్రాణావాయువు అందక మృతి!
ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలని తపన పడి..12 ఏళ్లుగా 10 వేలకు పైగా మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు హరదయాళ్ సింగ్ ప్రాణవాయువు అందక మృతి చెందారు. పంజాబ్ కు చెందిన 67 ఏళ్ల హరదయాళ్ సింగ్ కరోనాతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు.
Former Minister passed away : కరోనాతో మాజీ మంత్రి మృతి
TRS Leader, Former Minister Chandulal passed away, due to corona : టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, గిరిజన నాయకుడు అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కరోనా పాజిటివ్ రావటంతో చికిత్స కోసం మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో
Corona Spreading: కరోనా ఒక్కరికి ఉంటే 406మందికి వచ్చినట్లే
కొవిడ్ నిబంధనలు పాటించకపోతే.. కరోనా సోకిన వ్యక్తి.. 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్ను అంటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయి.