Home » Covid Fight
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా