-
Home » covid guidelines
covid guidelines
Corona Virus: ఏపీలో కొత్త రకం కరోనా... తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం..
ఏపీలోనూ కొవిడ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం మద్దిలపాలెం యూపీహెచ్ సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ నిర్దారణ అయింది.
Covid Rules : కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే రూ.25వేలు ఫైన్, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
కోవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
Omicron Scare : మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ
దేశంలో కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం మరో లేఖ రాసిన
Covid Guidelines : గుంపులుగా ఉండొద్దు, ప్రయాణాలు వద్దు.. కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శకాలు
కరోనావైరస్ మహమ్మారి ఇంకా దేశాన్ని పూర్తిగా వీడలేదు. ఇంకా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా పూర్తిగా కరోనా
Railway : రైలులో ప్రయాణిస్తే మాస్క్ మస్ట్… మార్గదర్శకాలు పొడిగింపు
స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించలేకపోతే..రూ. 500 జరిమాన విధిస్తామని వెల్లడించింది.
Covid Guidelines : ఆగస్టు 31 వరకు కోవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది.
Telangana : 48 గంటల ముందు..మద్యం షాపులు తెరవద్దు, అనుమతికి మించి మద్యం ఉండొద్దు
మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. 2021, ఏప్రిల్ 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
Curfew Violation: కర్ఫ్యూ టైంలో బయట తిరిగిన వారిపై వెయ్యికి పైగా చలాన్లు
ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ గైడ్ లైన్స్ పట్టించుకోకుండా అంటే.. బహిరంగ ప్రదేశాలైన మార్కెట్లలో ...
పెళ్లిళ్లలో మాస్కులతో పాటు మార్షల్స్ ఉండాల్సిందే లేదంటే కఠిన చర్యలు : ప్రభుత్వం హెచ్చరిక
karnataka gov to field marshals in marriages : దాదాపు ఖతం అయిపోయిందనుకుంటున్న కరోనా మహమ్మారి దేశంలో మరోసారి పంచా విసురుతోంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో రెండోసారి కరోనా విజృంభిస్తుండటంతో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయ�
ఎన్నికల ప్రక్రియ మాదిరిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ
https://youtu.be/gLQL0MPhXC4