-
Home » covid hospital
covid hospital
గోవా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరతతో 74మంది మృతి
గోవాలో కోవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు.
Ambulance Staff : ఊరు చేరకుండానే మధ్యలోనే కరోనా మృతదేహాన్ని వదిలేశారు..
కృష్ణాజిల్లా, తిరువూరులో మానవత్వం మంట గలిసింది. కరోనా తో మృతి చెందిన వ్యక్తి ని రోడ్డు మీద వదిలి వేసి వెళ్లిపోయారు. తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామానికి షేక్ సుభాని గత రెండు రోజుల నుండి జ్వరంత భాదపడుతున్నాడు.
Tarnaka RTC Hospital : కరోనా కాటుకు బలవుతున్న ఆర్టీసీ ఉద్యోగులు.. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చండి..
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. వారికి వైద్యం అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రి ఉన్నా .. అందులో కరోనా సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
Covid Hospital Fire : బ్రేకింగ్.. మరో కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 12మంది రోగులు దుర్మరణం
కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు ప్రాణాలు కోల్పోయారు.
MGM Covid Hospital : పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా వరంగల్ ఎంజీఎం
ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సంపాదించుకోటానికి ఇది సమయం కాదు… ప్రైవేట్ ఆస్పత్రులకు ఈటల సూచన
Etela comments on Private Hospital Bills : కోవిడ్ వైరస్ అడ్డం పెట్టుకుని సంపాదించుకోటానికి ఇది సమయం కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రాంలోని పలు ప్రయివేట్ ఆస్పత్రులు కోవిడ్ పేరుతు ప్రజల వద్ద నుంచి లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నట్లు
Bribe ICU Beds : దిగజారిన డాక్టర్.. ఐసీయూలో రెండు బెడ్ల కోసం రూ.3లక్షలు లంచం డిమాండ్
కరోనా రోగులకు అండగా నిలివాల్సిన ఈ సమయంలో కొందరు డాక్టర్లు నీచానికి ఒడిగట్టారు. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. భారత్ ను కరోనా కబళిస్తున్న వేళ..
Covid Hospital Fire : మహారాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..13 మంది రోగులు మృతి
మహారాష్ట్రలో అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి.
గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత
గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత
హాస్పటల్, హోటల్ యాజమాన్యాలపై కేసులు నమోదు
కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ�