Home » Covid Latest News
రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేసులు ఇక్కడ అధికం కావొద్దు అనుకుంటే.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ...
ఏపీలో తాజాగా... 2 వేల 941 శాంపిల్స్ పరీక్షిస్తే.. కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
24 గంటల్లో బుధవారం దేశ వ్యాప్తంగా 2 వేల 539 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 60 మంది చనిపోయారని...
కరోనా వైరస్ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టినా..ఓ రైతును అతని కుటుంబం కాపాడలేకపోయింది. పేరు మోసిన వైద్యులు చికిత్స...
హైదరాబాద్ లో పాజిటివిటీ రేటు 0.12 శాతంగా ఉంది. హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం...
కరోనా బారినపడి కోలుకుంటే యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి, తమకేమీ కాదనుకుంటున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్నా డేంజర్ తప్పదని హెచ్చరిస్తున్నారు.
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా..24 గంటల 14 వేల 429 మందికి కరోనా సోకింది. 103 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డార�
ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్ వర్షాకాలంలో ప్రజలను వణికిస్తోంది. ఓ వైపు కరోనా కమ్మేస్తోంది. ఎప్పటిలాగానే సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రెండింటి లక్షణలు కాస్తా అటు..ఇటుగా ఉంటుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏదీ కరోనా వైరస్ ? ఏదీ సీజనల్ వ్యాదో తెలి