Home » Covid Latest Update
తెలంగాణలో వైరస్ వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. అయితే..కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా...
గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా... 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది
పూర్తిగా డిజిటల్ పెళ్లి కాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం..కొద్ది మంది మాత్రమే హాజరవుతారని పేర్కొంది. గెస్ట్ లందరికీ ఫుడ్ డెలివరీ చేయడాన్ని జొమాటో ప్రశంసించింది....
గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.
కోవిడ్ కేసులు పెరుగుతాయన్న అంచనాతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కోవిడ్ బెడ్స్ని 55 వేల 442కు పెంచారు...
24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
24 గంటల్లో 10,853 కరోనా పాజిటివ్ కేసులు నమాదయ్యాయని, 526 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపేస్తామంటూ.. వచ్చిన ప్రకటనలో వాస్తవం లేదని తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే..గతంలో కంటే..తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం.
ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి.