Home » Covid omicron variant
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణాపాయం లేదని... లాక్ డౌన్ పెడతారనే దుష్ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు.
రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ
దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోనూ అడుగుపెట్టింది. ఇంతవరకు మనం చూసిన వేరియంట్స్ కన్నా ఒమిక్రాన్ ఏమంత డేంజర్ కాదని చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు మాత్రం..
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు.
దక్షిణాఫ్రికా పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ప్రపంచదేశాలకు విస్తరించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వేరియంట్పై సైంటిస్టులు జరుపుతున్న పరిశోధనకు.