Home » Covid pandemic
కరోనా మహమ్మారి తర్వాత ఢిల్లీలోని హన్స్రాజ్ కాలేజీ క్యాంటీన్, హాస్టల్లో మాంసాహారాన్ని అందించడం నిలిపివేసింది. అయితే, ఈ విషయంపై ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా. గత నాలుగేళ్లుగా ఇదే విధానం కొనసాగుతుందని తెలిపారు. అయితే, ఈ విషయంపై విద్యార్థుల న�
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థికంగా చితికిపోయిన ఉన్న తమకు తిండితో పాటు కొంత ఆర్థిక సాయం చేశారని, అయితే ఆ సమయంలోనే తమను హిందువుల నుంచి క్రిస్టియన్లుగా బలవంతంగా మతమార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. అయితే అ�
కొవిడ్ మహమ్మారితో పాటు ప్రపంచ దేశాలను ఆందోళన పుట్టిస్తున్న విషయం.. మంకీపాక్స్. అవగాహన లోపంతో ప్రజలు భయాందోళనలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా WHO రిలీజ్ చేసిన అధికారిక స్టేట్మెంట్ లో 23దేశాల్లో 257 లేబొరేటరీ-ధృవీకరించబడిన కేసులు, దాదాపు 120 అ�
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కొవిడ్ భారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల మంది మృతి చెందారు. ప్రస్తుతం....
WHO Chief: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మందగిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 32 వేల 793 శాంపిల్స్ పరీక్షించగా…142 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనిషి ఆయుర్దాయం తగ్గిందని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన స్టడీలో తేలింది.
కొవిడ్ మహమ్మారిని పారద్రోలడానికి మరో 6 నుంచి 8 వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్ మహమ్మారి సమయం బాగా కలిసొచ్చిందంట.. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నారట.. తన యూట్యూబ్ ద్వారా గడ్కరీ నెలకు రూ.4 లక్షలు పైనే సంపాదిస్తున్నారట.
యావత్ ప్రపంచాన్ని రెండేళ్లుగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి లాంటి జబ్బు మళ్లీ రాబోతుందా.. దాదాపు వందేళ్ల క్రితం స్పానిష్ వైరస్ ఇలానే అల్లకల్లోలం సృష్టించింది.