Home » Covid Patient
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మళ్లీ కొవిడ్ మహమ్మారి ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్యనిపుణులు. తాజాగా యూఎస్ లో కొవిడ్ తో 7,100మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు....
సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు. అతను కావాలని దూకి ఆత్మహత్య చేసుకున్నాడా...లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర
కరోనా చికిత్స పొందిన పేషెంట్ కు ఓ ప్రైవేటు హాస్పిటల్ రూ.1.8 కోట్ల బిల్ వేసింది. ఈ బిల్ చూసిన సదరు పేషెంట్ కు..కుటుంబ సభ్యులకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది..!
కరోనా సోకినట్లు తెలిసి కూడా ఓ వ్యక్తి తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు విమాన ప్రయాణం చేశాడు.
కోవిడ్ ఆస్పత్రుల్లో సరైనసౌకర్యాలు లేక కోన్ని చోట్ల పేషెంట్లు పారిపోయిన వార్తలు చూశాం. కోవిడ్ పేషెంట్లు సరైన అడ్రస్ ఇవ్వకుండా తప్పించుకు తిరిగిన ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అసోంలో కోవిడ్ సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నఖైదీ పరారరవటం కలకలం
సెల్ ఫోన్ కోసం కొవిడ్ రోగినే హత్య చేసింది హాస్పిటల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ రతీదేవి. హాస్పిటల్ లో చేరిన తన భార్య కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండియాలో తొలిసారి యాంటీబాడీస్ కాక్ టైల్తో ట్రీట్మెంట్ తీసుకున్న కోలుకున్న వ్యక్తి బుధవారం కోలుకున్నాడు. 82ఏళ్ల కమార్బిడిటీస్ యాంటీబాడీస్ తీసుకుని బయల్దేరినట్లు చెప్పాడు.
కొవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన మహిళ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయింది. ఆవేశంలో ఉన్న బాధితురాలు కుటుంబీకులు డాక్టర్లు, స్టాఫ్ పై దాడికి దిగారు.
ఒళ్లు గగొర్పొడిచే అత్యంత దారుణ ఘటనతో మహారాష్ట్రంలోని సతారా జిల్లా వాసులు వణికిపోయారు. శ్మశానంలో కరోనాతో చనిపోయినవారి శవాలను పీక్కుని తింటున్న ఓ యువకుడిని చూసిన స్థానికులు గుండెలు హడలిపోయారు.
హోం ఐసోలేషన్ యాప్ ఇన్ స్టాల్ అయి ఉందా అని అడిగాడు. అలా చేయాలని ఏ అధికారి చెప్పలేదు కదా అని సంతోష్..