Home » Covid receives strong impetus
దేశంలో కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారి సంఖ్య 50 కోట్లు దాటింది. శుక్రవారం 43.29 లక్షల డోస్లు ఇవ్వడంతో, దేశంలో 50,03,48,866 డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.