Home » Covid Regulations
కోవిడ్ కేసులు పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండడంతో కేంద ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్, టెస్టింగ్, కోవిడ్ నిబంధనలను పునరుద్ధరించడం లాంటి చర్యలు తీసుక�
ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19న విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కనే లేదు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను ఏపీ ఆర్టీసీ యాజమాన్యం
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందో�