Home » Covid Second May end
నెల రోజులుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా నెమ్మదిస్తోందంటూ ఘంటాపథంగా చెబుతున్నారు ముంబై ఐఐటీ ప్రొఫెసర్లు. ముంబై ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మే చివరి నాటికి కరోనా కంట్రోల్కి వస్తుందన్నారు.