-
Home » covid test
covid test
Covid Test: అమెరికా వచ్చే వాళ్లకు కోవిడ్ టెస్ట్ నిబంధన ఎత్తివేత
ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
Bill Gates : బిల్ గేట్స్కు కరోనా పాజిటివ్.. అప్పటివరకూ ఐసోలేషన్లోనే ఉంటా..!
Bill Gates : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తనలో కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
Covid in China : అట్లుంటది చైనాలో..ఎంత బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారో..!!
చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
US woman Covid : విమానంలో మహిళకు పాజిటివ్…బాత్రూంలోనే ఉండిపోయింది
మిచిగాన్ కు చెందిన మారీసా ఫోటియో మహిళా టీచర్ ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్ది సమయానికి మారిసాకు అస్వస్థతకు గురయ్యారు...
Third Covid Dose : కరోనా మూడో డోస్..వృద్ధులకు డాక్టర్ సర్టిఫికేట్, ప్రిస్కిప్షన్ అవసరం లేదు
పిల్లలు, వృద్ధులకు అదనపు డోస్ వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపారు...
Karnataka : కర్ణాటక వెళ్తే.. క్వారంటైన్, కొవిడ్ టెస్టు మస్ట్.. వారికి మాత్రమేనట!
కర్ణాటక వెళ్తున్నారా? అయితే క్వారంటైన్ ఉండాల్సిందే.. అలాగే కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాల్సిందే. అందరికి కాదంట.. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచే ప్రయాణికులకు మాత్రమేనట.
Covid Test : భారత్లోకి అడుగు పెట్టాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం
కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశాల్లో విలయతాండవం చేస్తోంది.
Covid-19 : ఈ 5 లక్షణాలు ఉంటే.. కరోనా సోకినట్టే!
ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. తీవ్రత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఈ లక్షణాల ఆధారంగా వారికి కరోనా సోకిందని ప్రాథమిక అంచనా వేశారు.
Third Wave : కర్నాటక ప్రభుత్వం మాస్టర్ ప్లాన్… 1.5కోట్ల మంది పిల్లలకు టెస్టులు
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలకు ప్రత్యేకించి ఇంకా వ్యాక్సిన్లు
Tamilnadu : 56 ఏనుగులకు కోవిడ్ పరీక్షలు
తమిళనాడులో ఇవాళ 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో 2 శిబిరాలు ఏర్పాటు చేసి ఏనుగులకు మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.