Home » COVID third wave
మళ్లీ 20 వేలకు దిగువన కరోనా డైలీ కేసులు
చిరంజీవికి కరోనా పాజిటివ్
భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా
ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
అసలే కరోనా కాలం.. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో బయటకు రావొద్దంటే ఊరుకుంటారా? బహిరంగ ప్రదేశాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దంటే వింటారా?
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
కరోనా మహమ్మారిపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు దేశంలోని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్.
తెలంగాణలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.