Home » Covid Vaccination
ఇప్పటివరకు 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 5.31లక్షల మంది మృతి చెందారు.
టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. కోవిడ్ వ్యాక్సినేషన్ నిబంధనల ప్రకారం అమెరికాలో జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనడం లేదని చెప్పాడు.
కొవిడ్ మహమ్మారి సోకిన వారు లేదంటే రెండు కొవిడ్ డోసులు తీసుకున్న వారిలో పక్షవాతం, గుండె జబ్బులు పెరుగుతుండటం ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అంతర్జాతీయ ఆరోగ్య జర్నల్లో పబ్లిష్ అయిన ఇటీవలి స్టడీ ఫలితాల్లో ఇలా ఉంది. 'సుదీర్ఘ
భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం నమోదైన కేసుల సంఖ్యను బట్టి యాక్టివ్ కేసుల లక్షకు చేరువవుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14వేల 506 కొత్త కేసులు నమోదు కారణంగా 30 మరణాలు సంభవించాయి.
శుక్రవారం నుంచి జులై నెల చివరి వరకూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వైద్య సిబ్బంది ప్రతీ ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేస్తారు.
ప్రస్తుత పాలసీ ప్రకారం.. ఏ ఒక్కరికీ బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్పష్టమైన, ఏకపక్ష నిర్ణయంతో వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తేనే వ్యాక్సిన్ వేయాలని సుప్రీం స్టేట్మెంట్ లో పేర్కొంది.
యావత్ భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
కొవిడ్-19 టీకా అందించడంలో విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్సులో మాట్లాడిన ఆయన.. చిన్నారులకు ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు.
భారత్లో కరోనా కేసుల సంఖ్య ఊరట కలిగిస్తోంది. అత్యల్ప కేసులతో భయాందోళనల నుంచి ఉపశమనం దొరికింది. కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు కాగా 62 మరణాలు సంభవించాయి.
పిల్లలకు కరోనా టీకాలు ప్రారంభం