Home » Covid Vaccines
కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే వంధ్యత్వం(సంతాన ప్రాప్తి లేకపోవడం) లేదా సంతానోత్పత్తిలో ఇబ్బందులు వస్తాయంటూ వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. లేటస్ట్గా క్లారిటీ ఇచ్చింది కేంద్రప్రభుత్వం.
కొవిడ్ వ్యాప్తితో అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఆంక్షలను మళ్లీ పొడిగించింది కెనడా ప్రభుత్వం. జూలై 21 వరకు అమెరికా-కెనడాల మధ్య ఆంక్షలు కొనసాగతాయని పేర్కొంది. ఈ విషయంలో అమెరికా కూడా ఓకే చెప్పేసింది.
రవాణా సదుపాయాలు లేని మారుమూల గ్రామాలకు, క్లిష్టమైన కొండ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్ర ప్రభుత్వం.
యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించామని వెల్లడించారు. అలాగే బ్లాక్ ఫంగస్ మెడిసిన్పై ట్యాక్స్ మినహాయిస్తున్నామని..కొవిడ్ వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్ట�
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వేవ్ ల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.
కొవిడ్-19పై పోరాడేందుకు వ్యాక్సిన్లు నేచురల్గానే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయని ఓ స్టడీలో వెల్లడైంది. ఎమర్జింగ్ వేరియంట్ల నుంచి కాపాడుకునేందుకు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయి.
ప్రపంచమంతా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కేసులు, మరణాలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి.
ఉత్తరప్రదేశ్ లో ఓ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది.
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది కరోనా. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి లేక బతికే దారి తెలీక అనేకమంది ఉసురు తీసుకుంటున్నారు. ఇలా ఎందరో జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపింది కరోనా.