కోవిడ్కు సంబంధించి ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఎలాంటి నొప్పి లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదో మంచి చాయిస్. ‘ఇన్కోవాక్’ పేరుతో రానున్న ఈ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.
కొవిడ్-19 వ్యాక్సిన్ల ప్రభావంతో 2021లో భారతదేశంలో 42 లక్షలకు పైగా కొవిడ్ మృతులు కాకుండా ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించారు. మహమ్మారి సమయంలో దేశంలో "అధిక" మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ
భారీగా పేరుకుపోతున్న కరోనా టీకా నిల్వలు
ఇప్పటికే భారత్ లో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి 3 నుంచి 15 -18 ఏళ్ల మధ్య పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
: దేశంలో ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోవడంలేదని తాజా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,బీహార్,రాజస్తాన్
ఆఫ్రికా దేశాలైన మలావీ, ఇథోపియా, జాంబియా, మొజంబిఖ్, గినియా అండ్ లెసోథోలకు కొవీషీల్డ్ ఆర్డర్ క్లియర్ చేసినట్లు తెలిపింది. దాంతోపాటు బొత్సవానా దేశానికి కొవాగ్జిన్ ను పూర్తిగా..
భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం(ఆగస్టు-31,2021)ఒక్కరోజే కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్లు వచ్చేశాయి.. ఇక కరోనావైరస్ అంతమైనట్టే అనుకున్నాం.. కానీ, వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. కరోనావైరస్ నిరోధించే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే అనుమానం కలుగక మానదు. కరోనా టీకా తీసుకున్నవారి ద్వా�
ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది.