-
Home » Covid victims
Covid victims
Rahul Gandhi : ‘ఆయుష్మాన్ భారత్’పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో మోదీ సర్కారు విధానాలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Covid : కుటుంబానికి రూ.50వేలు.. జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు.. దరఖాస్తు ప్రక్రియ..
కరోనావైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. ఇంటి పెద్దను కోల్పోయి అనేక కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి.
Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు
కరోనా మృతుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది...
ESIC :కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్
కరోనా వైరస్ తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్ అందించేందుకు ESIC(Employees' State Insurance Corporation )ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.
Supreme Court : కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఎంత ఇస్తారో 6 వారాల్లోగా చెప్పాలి
కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
Rahul Gandhi : కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చిన్న సాయం..అది కూడా చేయలేరా!
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
Covid Victims: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఇవ్వలేం – కేంద్రం
కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.4లక్షలు ఇవ్వలేమని చెప్తుంది కేంద్రం. కొవిడ్-19 కారణంగా నష్టపోయిన వారికి కనీస సహాయం కింద ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిల్ కు కేంద్రం ఇలా రెస్పాన్స్ ఇచ్చింది.
TS Mobile ICU Buses: కొవిడ్ బాధితులకు మొబైల్ ఐసియు బస్సులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మొబైల్ ఐసీయూ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Final Rituals : కోవిడ్ తో మరణించిన 560 మందికి మంత్రి అంత్యక్రియలు
కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక ఉదారతను చాటుకున్నారు.
Cremation cost: మహబూబ్నగర్లో అంత్యక్రియలకు రూ.5 ఇస్తే చాలు
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వర్తించేందుకు భయపడుతున్న సమయంలో..