Home » Covid victims
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో మోదీ సర్కారు విధానాలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనావైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. ఇంటి పెద్దను కోల్పోయి అనేక కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి.
కరోనా మృతుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది...
కరోనా వైరస్ తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్ అందించేందుకు ESIC(Employees' State Insurance Corporation )ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.
కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.4లక్షలు ఇవ్వలేమని చెప్తుంది కేంద్రం. కొవిడ్-19 కారణంగా నష్టపోయిన వారికి కనీస సహాయం కింద ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిల్ కు కేంద్రం ఇలా రెస్పాన్స్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మొబైల్ ఐసీయూ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక ఉదారతను చాటుకున్నారు.
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వర్తించేందుకు భయపడుతున్న సమయంలో..