Home » Covid Virus
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనకు గురి చేస్తున్నాయి.
టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కలో లభించే ఫైటో కెమికల్స్ కీలకంగా మారనున్నట్లు ఐఐటీ, ఐసీజీఈబీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్కను స్థానికంగా బురాన్ష్ గా పిలుస్తారు.
అసలే కరోనా కాలం.. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో బయటకు రావొద్దంటే ఊరుకుంటారా? బహిరంగ ప్రదేశాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దంటే వింటారా?
.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని...
ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి దడ పుట్టిస్తున్న కరోనావైరస్ కొత్త వేరియంట్. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు హెచ్చరించారు.
ముగ్గురు COVID-19 బాధితుల్లో ఒకరు కరోనావైరస్ సోకిన తర్వాత 6 నెలల వ్యవధిలో కనీసం ఒక దీర్ఘ-కోవిడ్ లక్షణాన్ని కలిగి ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.
ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. తీవ్రత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఈ లక్షణాల ఆధారంగా వారికి కరోనా సోకిందని ప్రాథమిక అంచనా వేశారు.