Home » covid19 cases
ఏపీలో త్వరలో జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్
ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ భారీగా పెరిగాయి. నిన్నటి పోలిస్తే కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. నిన్న 127 కేసులే నమోదవగా, తాజాగా ఏకంగా 200కు దగ్గరగా పాజిటివ్ కేసులు వెలుగుచూశ
ఏపీలో గడచిన 24 గంటల్లో 31వేల 473 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 222 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు.
భారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 500కి లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 30వేల 515 మందికి కరోనా పరీక్షలు చేయగా, 4
కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 4వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 582 పరీక్షలు నిర్వహించగా.. 4వేల 228 కేసులు నిర్ధారణ అయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో 200కు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా రెండు వందలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(మార్చి 13,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ని
దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజు�
ఏపీలో కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలలో ఉండి కోలుకున్న నిరుపేద బాధితులకు ప్రభుత్వం ‘ఆసరా’ కింద రూ..2వేలు ఆర్థిక సాయం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయిదే ఇప్పుడా ఆర్థిక సాయం నిలిచిపోయింది. జులై నుంచి పలుచోట్ల కరోనా బాధితులక