-
Home » COVID19 CRISIS
COVID19 CRISIS
“స్వయం సంవృద్ధి” కరోనా నేర్పిన అతిపెద్ద పాఠం..సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ
April 24, 2020 / 07:39 AM IST
ఇవాళ(ఏప్రిల్-24,2020)పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సర్పంచ్ లతో వీడియో కానర్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్�