Covid19 pandemic

    Andhra Pradesh Corona : ఏపీలో కరోనా సునామీ.. ఒక్కరోజే 11వేలకు పైగా కొత్త కేసులు, 37 మరణాలు

    April 24, 2021 / 06:42 PM IST

    ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.

    ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మంది మృతి

    November 26, 2020 / 07:50 PM IST

    AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష�

10TV Telugu News