Home » covid19 vaccine
పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడకూడదని కేంద్రం ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశాల్లో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్కడా..
యావత్ ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ వణికిస్తోంది. అధిక దేశాల్లో డెల్టా ప్రాబల్యమే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ప్రకటించింది. ఈ క్రమంలో చిన్నారులపై డెల్టా
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హ
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ ఈ వార్త భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్ భారత్లో పంపిణీ కానుంది. భారత్కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది.
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43మంది మృతి
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 52వేల 991 కేసులు నమోదు కాగా.. మరో 2వేల 812 మంది
టీకాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆ ప్రచారం మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. వ్యాక్సినేషన్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలట. పీరియడ్స్కు 5 రోజుల ముందు, పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత టీకా వేసుకో�
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు రా
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. దేశ ప్రజంలందరికి టీకాలు ఇ�