Home » covid19
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం.. తన
ఏపీలో గత 24 గంటల్లో 33వేల 437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని స్థాయిలలోని ఉద్యోగులకు..
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 35వేల 054 మంది నమూనాలు పరీక్షించగా 349..
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా మహమ్మారి ఇక అదుపులోకి వచ్చినట్టే అని ఊపిరి పీల్చుకునేలోపే మరోసారి కలకలం..
ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి.
భారత్ ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి తీవ్రత నుంచి కోలుకుంటోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో జనాలు కాస్త ఊపిరి
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 500కి పైనే కేసులు..
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కొవిడ్ తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి