Home » covid19
కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మ
కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడిన ఇండియాకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,041 కేసులు నమోదయ్యాయి. మరో 27
భారతదేశంలో కరోనా మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత తక్కువగానే ఉండే అవకాశమే ఎక్కువని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) తెలిపింది. భారత్లో కరోనా మూడో వేవ్
యావత్ ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ వణికిస్తోంది. అధిక దేశాల్లో డెల్టా ప్రాబల్యమే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ప్రకటించింది. ఈ క్రమంలో చిన్నారులపై డెల్టా
ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను
దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్. కాగా, ఈ టీకాకు ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగం గుర్తింపు (ఎ
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో తొమ్మిద
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్కుల వినియోగం తప్పనిసరని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మాస్కుల వినియోగం మస్ట్ చేశాయి ప్రభుత్వాయి. కరోనా వ్యాప
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. టీకా వేగం పెరిగినప్పటికీ, ప్రపంచ