Home » covid19
భారత్ లో కరోనా కేసుల నమోదు ఓ రోజు తగ్గితే..మరోరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసులు పెరిగాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 43వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 43,654 కొత్త కేసులు నమోదు �
అవును.. మీ కంటిని చూసి మీరు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నారో లేదో డాక్టర్లు ఇట్టే చెప్పేస్తారు. టర్కీలోని ఎర్బాకన్ యూనివర్సిటీ పరిశోధకులు కార్నియాలో నెర్వ్ డ్యామేజ్ చూసి కనుగొంటున్నారు.
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,14,105 మందికి పరీక్షలు నిర్వహించగా.. 638 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహుర్తాన వచ్చిందో కానీ.. ఇంకా వెంటాడుతూనే ఉంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్నాం, హమ్మయ్య గండం గడిచింది, ప్రాణాలతో బయటపడ్డాం అని ఊపిరిపీల్చుకునే లో�
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త ఎక్కువగా నమోదయ్యాయి.
ఏపీలో కరోనా తీవ్రత తగ్గుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ
ప్రపంచంలోని పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కొవిడ్ 19 డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసు సంఖ్య ఒకరోజు పెరుగుతూ మరోరోజు తగ్గుతూ ఉన్నాయి. బుధవారం (23,2021)24న 54,069 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే కేసులు ఒక్కరోజులోనే కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. మళ్లీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. రాజధాని ప్యాంగ్యాంగ్లో నిత్యావసరాల సరకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల