Home » covid19
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగు
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ సోకినా తీవ్ర ప్రమాదం ఉండదని పలు అధ్యయనాలు తెలిపాయి. దీంతో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగుచూసి
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి
కేరళలో కరోనా థర్డ్ వేవ్..!
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హత నిర్దారణ సమయానికి సంబంధించి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల్లోనే ని
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల పరువు తీస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల గౌరవాన్ని మంట కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి.
కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇలాంటి వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు(Immunoglobulin G - IgG) ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు.