covid19

    కరోనా పేషెంట్‌కు ట్రీట్మెంట్ చేసిన కర్ణాటక డాక్టర్‌కు సోకిన వైరస్

    March 17, 2020 / 05:53 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. భారత్ లో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. గత వారం… కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించిన విషయం తెల�

    బిగ్ బ్రేకింగ్…భారత్ లో మూడో కరోనా మరణం

    March 17, 2020 / 05:27 AM IST

    భారత్ లో ఇవాళ(మార్చి-17,2020)కరోనా సోకి ఓ వ్యక్తి మరణించాడు. కరోనాసోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.   భారత్‌లో కరోనా సోకి మరణించిన వారిస�

    భారత్@125…చాపకింద నీరులా దేశంలో కరోనా వైరస్

    March 17, 2020 / 05:14 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.  కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ర్టాల్లో తీసుకుంట�

    ఇవాంకా ట్రంప్ ని కలిసిన ఆస్ట్రేలియా హోం మంత్రికి కరోనా పాజిటివ్

    March 13, 2020 / 02:13 PM IST

    ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. శుక్రవారం(మార్చి-13,2020)నుంచి ఆయనను హాస్పిటల్ లో క్వారంటైన్(నిర్భందం)చేశారు. గత వారం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా పర్యటన సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్�

    తిరుపతిలో కరోనా కలకలం.. భయాందోళనలో జనం

    February 29, 2020 / 07:50 PM IST

    చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్‌కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం

    షిప్‌లో భయం..భయం.. : మరో 67మందికి కరోనా వైరస్

    February 15, 2020 / 02:47 PM IST

    కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను

10TV Telugu News