covid19

    వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి…జనతా కర్ఫ్యూలో పాల్గొనండి : కేంద్ర ఆరోగ్యశాఖ

    March 20, 2020 / 12:35 PM IST

    దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�

    కరోనాను కనిపెట్టిన డాక్టర్ కుటుంబానికి వూహాన్ పోలీసుల క్షమాపణ

    March 20, 2020 / 11:08 AM IST

    కరోనా వైర‌స్‌ను తొలి సారి గుర్తించిన డాక్ట‌ర్ లీ వెన్‌లియాంగ్‌.. ఆ వైర‌స్ సోకి మృతిచెందిన విష‌యం తెలిసిందే. వైరస్ మెదటగా వెలుగులోకి వచ్చిన వుహాన్ సిటీలో కంటి శ‌స్త్ర‌చికిత్స డాక్టర్ గా ప‌నిచేసిన లీ వెన్‌లియాంగ్‌ తొలిసారిగా గతేడాది డిసెంబర

    10వేలు దాటిన కరోనా మృతులు…అలాగే జరిగితే భారత్ లో 30కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం

    March 20, 2020 / 09:53 AM IST

    వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య ప‌ది వేలు దాటింది.  అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ విష‌యాన్ని చెప్పింది.  గ‌త ఏడాది డిసెంబర్ లో క‌రోనా ప్ర‌బ‌లిన నాటి నుంచి హ�

    కరోనా కథ సమాప్తం…వెలిగిపోతున్న వూహాన్

    March 20, 2020 / 09:30 AM IST

    కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. 161దేశాలకు పాకిన ఈ వైరస్ ఇప్పటివరకు 9వేలమందిని బలితీసుకొంది. 2లక్షల 25వేల మందికిపైగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుండగా,అందులో దాదాపు 10వేలమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. దేశాల సరిహద్దులు �

    ఆదివారం జనతా కర్ఫ్యూ….మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నట్లే

    March 19, 2020 / 03:23 PM IST

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�

    కాంటాక్ట్ ట్రేసింగ్ : దేశంలో తర్వాత దశ కరోనా యుద్ధం తెరిచే ఉందా!

    March 19, 2020 / 02:06 PM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19)చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 170పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. అయితే నిపుణులు చెప్పినట్లుగా…భారతదేశం నిజంగా కరోనా వైరస్ యొక్క తదుపరి హాట్‌స్పాట్‌గా మారగలదా? ఇది ఇంకా ప్రార

    ఇండియా షట్ డౌన్ : రైళ్లు,విమానాలు రద్దు… సరిహద్దులు మూసివేత..పెద్దలు బయటకు రావొద్దని సూచన

    March 19, 2020 / 12:36 PM IST

    కరోనా నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వారం రోజులు అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించ

    వైష్ణోదేవి యాత్ర నిలిపివేత

    March 18, 2020 / 10:22 AM IST

    బుధవారం(మార్చి-18,2020)నుంచి వైష్ణోదేవి యాత్రను నిలిపివేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌కి రాకపోకలు సాగించే అన్ని అంత

    కాపర్ వాడితే కరోనా దూరం…నిమిషాల్లోనే వైరస్ చనిపోతుందట!

    March 17, 2020 / 08:24 AM IST

    వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కువగా కాపర్(రాగి) ఉపయోగించేవారన్న విషయం తెలిసిందే. అయితే మనం ఇప్పుడు ఎక్కువగా ఫ్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నామనుకోండి అదూ వేరే విషయం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ క

    కరోనా భయం.. కేంద్రమంత్రి మురళీధరన్ గృహ నిర్భందం

    March 17, 2020 / 07:41 AM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే కరోనా వైరస్ సోకి�

10TV Telugu News