-
Home » covid19
covid19
చైనాలో కొత్త కరోనా వైరస్.. మానవాళికి మరో భారీ ముప్పు పొంచి ఉందని సైంటిస్టుల హెచ్చరిక..!
ఈ కొత్త కరోనా వైరస్ తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణం కావచ్చన్న సైంటిస్టుల అంచనాలు జనాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.
HMPV Virus : 2025లో ప్రపంచాన్ని వెంటాడుతున్న కొత్త రోగాలు ఏంటి? హెల్త్ ఎమర్జెన్సీ రోజులు మళ్లీ చూస్తామా?
ఈ వైరస్ ఎలాంటి దారుణాలను సృష్టించే అవకాశం ఉంది? వంగా బాబా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజమవుతుందా?
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ముగ్గురు మృతి
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Corona Cases : దేశంలో కొత్తగా 2,961 కరోనా కేసులు.. 17 మంది మృతి
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
PM Modi Meeting on Covid: ముగిసిన హైలెవెల్ మీటింగ్.. కొవిడ్19పై ప్రధాని మోదీ కీలక సూచనలు
ప్రధాని సూచనలతో మాస్కులు తప్పనిసరిగా వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ సహా మరికొన్ని ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఈ విషయమై అటు రాష్ట్రాలను కూడా కేంద్ర ప
Covid19: ఇండియాలో మళ్లీ లాక్డౌన్? క్లారిటీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
గురువారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక్కసారిగా మాస్క్లు పెట్టుకుని కనిపించారు. దీంతో దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తో�
WHO Warning: వైరస్లు చుట్టుముడుతున్నాయ్.. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
డబ్ల్యూహెచ్ఓలోని కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19, ప్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతో పాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకో�
New Omicron sub-variant : భారత్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు.. దీపావళి తర్వాత కేసులు పెరగొచ్చు..!
భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొత్త వేరియంట్ ను గుర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీపావళి తర్వాత కరోనా కేసులు పెరగొచ్చన్న నిపుణుల అంచనా భయాందోళన కలిగిస్తోంది.
Delhi Covid-19 Cases: ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ కోరలుచాస్తోంది. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వ్యాప్తి పెరుగుదలతో పాటు ఈ వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారిసంఖ్య పెరుగుతోంది.
Telangana University Corona : తెలంగాణ యూనివర్సిటీలో మళ్లీ కరోనా విజృంభణ
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.