Home » covid19
ఈ కొత్త కరోనా వైరస్ తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణం కావచ్చన్న సైంటిస్టుల అంచనాలు జనాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ వైరస్ ఎలాంటి దారుణాలను సృష్టించే అవకాశం ఉంది? వంగా బాబా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజమవుతుందా?
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ప్రధాని సూచనలతో మాస్కులు తప్పనిసరిగా వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ సహా మరికొన్ని ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఈ విషయమై అటు రాష్ట్రాలను కూడా కేంద్ర ప
గురువారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక్కసారిగా మాస్క్లు పెట్టుకుని కనిపించారు. దీంతో దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తో�
డబ్ల్యూహెచ్ఓలోని కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19, ప్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతో పాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకో�
భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొత్త వేరియంట్ ను గుర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీపావళి తర్వాత కరోనా కేసులు పెరగొచ్చన్న నిపుణుల అంచనా భయాందోళన కలిగిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ కోరలుచాస్తోంది. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వ్యాప్తి పెరుగుదలతో పాటు ఈ వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారిసంఖ్య పెరుగుతోంది.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.