Covid Booster Shot : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు.. ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. ప్రస్తుతం చైనాలో ఈ కొత్త కొవిడ్ వేరియంట్- BF.7 వేగంగా వ్యాపిస్తోంది.
కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏదైనా రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. దీనికి కేంద్రం తాజాగా అంగీకారం తెలిపింది. ముందు తీసుకున్న వ్యాక్సిన్లకు భిన్నమైన దానిని బూస్టర్ డోసుగా అనుమతించడం దేశంలో ఇదే �
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తల్లిదండ్రులు శుక్రవారం..
భారత్ లో తయారయ్యే కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ అనుమతి కోరాయి
కొవీషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రెగ్యూలర్ మార్కెట్ లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఇండియన్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ నుంచి అప్రూవల్ కూడా.
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 4 నుంచి 6 వారాల వ్యవధిలో రెండో డోసుకు అనుమతి ఇవ్వాలన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్..
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు..ఈ వేరియంట్
డెల్టా వేరియంట్ కారణంగా సంభవించే మరణాలను అడ్డుకోవడంలో కోవిషీల్డ్,ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది. ఈ మేరకు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో
కేంద్ర ప్రభుత్వం చర్యలతో ఎట్టకేలకు బ్రిటీష్ ప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది.
భారత్ దెబ్బకి రూల్స్ మార్చిన బ్రిటన్..!