Home » CP Ranganath
కొన్ని వారాల క్రితం నాస్తికుడు భైరి నరేశ్పై కొందరు యువకులు దాడి చేసిన ఘటన హత్యాయత్నం అయినప్పటికీ వారు విద్యార్థులని దయతలచి వారిపై బెయిలబుల్ కేసు మాత్రమే పెట్టామని అన్నారు.
పోలీస్ పోస్టింగ్ లలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలకు కట్టుబడే పోస్టింగ్స్ ఇచ్చామని తెలిపారు.
ఈ హత్యకు సర్వే నెంబర్ 174 గల భూ వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు. హత్యకు 8.50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నిందితుడు అంజయ్య కిడ్నాప్ చేయించాడు. ఇక తాజాగా పట్టుకున్న ముగ్గురు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగ
కుట్రపూరితంగా ప్రణాళికలు వేసుకున్నారని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీక్ ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? బండి సంజయ్ ఫోన్ ఏమైంది? వంటి విషయాలపై వివరాలు చెప్పారు.
టెన్త్ హిందీ పేపర్ లీక్పై వరంగల్ సీపీ రంగనాథ్