Home » CPEC
ఏ ప్రాజెక్ట్ తో అయితే, రెండు దేశాల మధ్య బంధం కలిసిందో అదే ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చైనాకు కోపం తెప్పిస్తున్నాయి.
పాకిస్తాన్ లో చైనీయుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ లో పనిచేసే చైనీయుల సంఖ్య 50లక్షల వరకు ఉండే అవకాశముందని పాకిస్తాన్ ప్రజారోగ్య నిపుణులు తెలిపారు.
ఆక్సాయ్ చిన్ మరియు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్(CPEC)పై డ్రాగన్ దేశపు ఆందోళనలే… ప్రస్తుతం లఢఖ్ లోని సరిహద్దు దగ్గర భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణకు కారణంగా తెలుస్తోంది. ఆర్టికల్ 370రద్దుతో చైనాలో ఆందోళనలు గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ క�
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గన�