Home » CPM Padayatra
పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస బాధితులతో కలిసి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు.
రాష్ట్రంలో వైస్సార్సీపీ అవినీతికి పాల్పడుతుంటే నిరూపించి చర్యలు తీసుకోవాలి.. కానీ, బీజేపీ అలా చేయడం లేదన్నారు. వైసీపీ, బీజేపీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.