Home » CPM polit bureau
ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు