-
Home » Cracks
Cracks
మంజీరా డ్యామ్ డేంజర్ జోన్ లో లేదు.. అసలు నిజం ఇదే.. రాహుల్ బొజ్జా కీలక వ్యాఖ్యలు..
June 28, 2025 / 12:13 AM ISTకేవలం హైదరాబాద్ ప్రజల తాగునీటికే ఉపయోగపడుతుంది. ఇరిగేషన్ ఆయకట్టు లేదు.
డేంజర్ జోన్ లో మంజీరా డ్యామ్.. పిల్లర్లలో పగుళ్లు, కొట్టుకుపోయిన ఆప్రాన్, తుప్పు పట్టిన గేట్లు..
June 27, 2025 / 07:26 PM ISTఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు ఉండాలని, అప్పుడే డ్యామ్ సేఫ్టీ ఉంటుందని తేల్చారు. .
Joshimath: జోషిమఠ్లో కొనసాగుతున్న కూల్చివేతలు.. 863 భవనాలకు పగుళ్లు.. ప్రమాదకరంగా 181 ఇళ్లు
January 22, 2023 / 07:12 PM ISTజోషిమఠ్లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు…
Tirupati : తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు..18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు
November 27, 2021 / 11:52 AM ISTటెంపుల్ సిటీ తిరుపతి వాసుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులు వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు.
Arctic : ప్రపంచానికి పెను ముప్పు..ఆర్కిటిక్ మంచు పలకలో భారీ గొయ్యి
October 19, 2021 / 04:40 PM ISTప్రపంచానికి పెను ముప్పు పొంచివుంది. ఆర్కిటిక్ లోని పురాతన మంచు పలకలో 100 కిలో మీటర్ల మేర భారీ గొయ్యి ఏర్పడింది. భారీ మంచు పలకలో గొయ్యి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి.
Apartment in danger : కూలిపోయే దశలో అపార్ట్ మెంట్..జాకీలతో నిలబెట్టి జీవిస్తున్న ప్రజలు
July 29, 2021 / 11:43 AM ISTకూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు…
Puttur In Danger : ఏ క్షణమైనా.. పుత్తూరుకు పొంచి ఉన్న ప్రమాదం, భయాందోళనలో ప్రజలు
May 18, 2021 / 04:07 PM ISTచిత్తూరు జిల్లా పుత్తూరు టౌన్ కు ప్రమాదం పొంచి ఉంది. సమ్మర్ స్టోరేజ్ ఆనకట్టకు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడ్డాయి. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన వారు పగుళ్లను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పగుళ్లు…
సివిల్స్లో”రాహుల్ మోదీ”కి 420 ర్యాంకు..ట్విట్టర్ లో ఫుల్ ట్రెండింగ్
August 5, 2020 / 07:58 AM ISTసివిల్స్ పరీక్షా ఫలితాల్లో రాహుల్ మోదీకి 420 ర్యాంకు వచ్చింది. భారత ప్రధాన మంత్రి మోడీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్ నేత రాహుల్..ఈ ఇద్దరు పేర్లు కలిపి ఉన్న ఆ వ్యక్తి అందరినీ…
ప్రయాణీకుల్లో ఆందోళన : మెట్రో రైలు పిల్లర్లకు బీటలు
April 20, 2019 / 07:42 AM ISTనమ్మ బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్కు చెందిన రెండు స్తంభాలకు బీటలు కనిపించాయి. జయనగర సౌత్ ఎండ్ కూడలిలోని 66వ నంబరు స్తంభానికి ప్రమాదం ఎదురైనట్లు ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం గుర్తించారు. అక్కడి 67వ…