Home » Cracks
కేవలం హైదరాబాద్ ప్రజల తాగునీటికే ఉపయోగపడుతుంది. ఇరిగేషన్ ఆయకట్టు లేదు.
ఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు ఉండాలని, అప్పుడే డ్యామ్ సేఫ్టీ ఉంటుందని తేల్చారు. .
జోషిమఠ్లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
టెంపుల్ సిటీ తిరుపతి వాసుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులు వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు.
ప్రపంచానికి పెను ముప్పు పొంచివుంది. ఆర్కిటిక్ లోని పురాతన మంచు పలకలో 100 కిలో మీటర్ల మేర భారీ గొయ్యి ఏర్పడింది. భారీ మంచు పలకలో గొయ్యి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి.
కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు సంబంధించిన ప్రజలు అత్యంత ప్రమాదంలో ఉన్నారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు టౌన్ కు ప్రమాదం పొంచి ఉంది. సమ్మర్ స్టోరేజ్ ఆనకట్టకు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడ్డాయి. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన వారు పగుళ్లను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పగుళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి, మట్టి
సివిల్స్ పరీక్షా ఫలితాల్లో రాహుల్ మోదీకి 420 ర్యాంకు వచ్చింది. భారత ప్రధాన మంత్రి మోడీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్ నేత రాహుల్..ఈ ఇద్దరు పేర్లు కలిపి ఉన్న ఆ వ్యక్తి అందరినీ ఆకర్షిస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా..మీమ్స్ వెల్లువెత్తుతున్
నమ్మ బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్కు చెందిన రెండు స్తంభాలకు బీటలు కనిపించాయి. జయనగర సౌత్ ఎండ్ కూడలిలోని 66వ నంబరు స్తంభానికి ప్రమాదం ఎదురైనట్లు ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం గుర్తించారు. అక్కడి 67వ నంబరు స్తంభం బీటలను తొలుత గుర్తించిన అధికారు