Home » CREDAI
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేటీఆర్ స్పందించారు. వివాదానికి తెరదించేలా, వాతావరణాన్ని కూల్ చేసేలా తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు.
కేటీఆర్ నోటి తొందర తగ్గించుకుంటే మంచిది. కరోనా సమయంలో జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం గుర్తు లేదా?(Perni Nani Slams KTR)
రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్�