cremated

    Punjab : ముగిసిన మిల్కా సింగ్ అంత్యక్రియలు

    June 19, 2021 / 08:29 PM IST

    భారత్‌ క్రీడా చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. పరుగుల శిఖరం పక్కకు ఒరిగింది. కరోనాతో మృతిచెందిన మిల్కాసింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో పరుగుల వీరుడికి తుది వీడ్కోలు పలికింది పంజాబ్‌. భారత దిగ్గజ స్ప్రింటర్‌ మిల్కాసింగ్‌కు పో�

    Corona Deaths: కోవిడ్ మరణాలు దాస్తున్నారా? షాకింగ్ నిజాలు వెలుగులోకి!

    April 21, 2021 / 10:33 AM IST

    COVID-19 deaths: కరోనా మరణాలు కరెక్ట్‌గా చెప్పకుండా కొన్ని రాష్ట్రాల్లో అంకెల్లో గారడీలు చేస్తున్నాయా? సరిగ్గా చెప్పకుండా అంకెలు మార్చి చెబుతూ.. ప్రజలకు భయం లేదని చెబుతున్నాయా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజమే.. లేటెస్ట్‌గా క‌రోనా మృతుల లెక్క‌ను

    Eight Bodies: ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలు దహనం

    April 8, 2021 / 12:52 PM IST

    ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ గాయ్‌ పట్టణంలో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. వారిని సమీపంలో ఉన్న స్మశానవాటికలో దహనం చెయ్యాలని అధికారులు అనుకున్నారు

    జైట్లీ అంత్యక్రియల్లో ఫోన్ల దొంగతనం..బీజేపీ ఎంపీది కూడా

    August 26, 2019 / 08:10 AM IST

    ఆదివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు,కార్యకర్తలు,వివిధ పార్టీల ప్రముఖులు హాజరయ్యి జైట్లీకి కడసారి వీడ్కోలు

    సైనిక లాంఛనాలతో ముగిసిన పారికర్ అంత్యక్రియలు

    March 18, 2019 / 12:50 PM IST

    క్యాన్సర్ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం(మార్చి-18,2019) సాయంత్రం మిరామర్ బీచ్ లో సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. హిందూ సాంప్రదాయం అంత్యక్రియలు జరిగాయి.�

10TV Telugu News