Home » Cricket Match Live Score
33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు...
కెప్టెన్ గా ఉన్న రాహుల్..ఓపెనర్ గా వచ్చాడు. కేవలం 12 పరుగులు చేసి మార్ క్రమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ బ్యాట్ కు పని చెబుతున్నాడు...
వీరిద్దరీ సెంచరీలతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వీరిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించారు. కానీ వారికి మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు...
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..అడపదడపా ఫోర్లు,..సింగిల్స్ తీస్తూ..స్కోరు బోర్డును పరుగెత్తించారు. బవుమా 83 పరుగులు తీసి సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు.