-
Home » Cricket Stadium
Cricket Stadium
క్రికెట్ గ్రౌండ్లో పేలిన బాంబు.. పరుగులు పెట్టిన ప్లేయర్లు.. ఒకరు మృతి.. వీడియో వైరల్
క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. (Bomb Blast Cricket Stadium)
Jai Shriram Slogans : క్రికెట్ స్టేడియంలో జై శ్రీరామ్ నినాదాలు
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఊహించని వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని చూసిన కొందరు అభిమానులు జై శ్రీరామ్ అంటూ అరిచారు.
మోడీ వ్యూహం : కెమ్ చో ట్రంప్ భారీ ఈవెంట్
హౌడీ మోడీ ఈవెంట్ రికార్డు బద్దలు కొట్టేందుకు కెంచో ట్రంప్ అంటూ ప్రధానమంత్రి మోదీ రెడీ అయిపోయారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత పర్యటనకు రానున్న నేపధ్యంలో కెమ్ చో ట్రంప్ పేరుతో ఓ భారీ ఈవెంట్ సిద్దం చేస్తున్నారు.. గుజరాత
విశాఖలో మరో పండుగ : భారత్ – ఆసీస్ రెండో వన్డే
* ఫిబ్రవరి 27న మ్యాచ్ * ఏర్పాట్లపై సమీక్షించిన కమిటీ * భారత్–ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ విశాఖపట్టణం : మరో క్రికెట్ పండుగ జరగనుంది. భారత్–ఆస్ట్రేలియా సిరీస్లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్ వచ్చే నేల 27న జరగనుంది.. ఈ మ్యాచ్ నిర్వహక కమిట