Home » Crime News
వచ్చీ రాగానే అతడిపై గన్ తో కాల్పులు జరిపారు. అంతే, తీవ్ర గాయాలతో బీజేపీ నేత స్పాట్ లోనే మరణించాడు. BJP Leader Killed-Uttar Pradesh
గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు.
నిందితుడి నుండి 563 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని, అతని వ్యక్తిగత మొబైల్స్తో పాటు మూడు లక్షల నగదు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు.
యువకులు మద్యం మత్తులో కారును వేగంగా డ్రైవ్ చేయడంతో బైక్పై వెళ్తున్న దంపతులతో సహా మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు.
కరెంటు బిల్లు ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది. కరెంటు బిల్లు ఎక్కువ రావడం హత్యకు కారణమైంది. Electricity Bill Kills
రమేష్ అత్తామామలు పెళ్లికి కట్నం కింద అరఎకరం భూమి ఇచ్చారు. ఆ ఆరఎకరం భూమిపై భార్య శివాని, ప్రియుడు రామారావు కన్నేశారు. కానిస్టేబుల్ రమేష్ను చంపి అర ఎకరం భూమి అమ్మేసి ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని శివాని భావించింది.
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించడానికి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. Visakhapatnam
ఆన్ లైన్ బిజినెస్ లో తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి డోర్ డెలివరీ చేస్తానని బురిడీ కొట్టించాడు. Rajanna Siricilla
ఆ బాలిక శరీరం అంతా పంటిగాట్లు కనపడ్డాయి. పదునైన ఓ వస్తువుతోనూ ఆమె ప్రైవేట్ భాగాలపై దాడి జరిగింది.
ఆ అమ్మాయి ఓ యువకుడితో కలిసి పార్కులోకి వచ్చిందని పోలీసులకు స్థానికులు చెప్పారు.