-
Home » Crime News
Crime News
షాద్ నగర్ మహిళ హత్య కేసు.. భార్యను చంపి మూటకట్టి బైక్ మీద పెట్టుకుని
Shadnagar Murder Case : షాద్ నగర్ మహిళ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
రక్తపు మడుగులో కన్నతల్లి శవం.. పాపం ఆ విషయం తెలియని పసికందు.. రాత్రంతా అక్కడే
Shadnagar Woman Murder Case :
గన్నేరు పప్పు తిని భార్య మృతి.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న SI
Karimnagar SI : మూరు రోజుల క్రితం కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ భార్య గన్నేరు పప్పు తిని చనిపోగా.. నేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు.
దారుణం.. గన్నేరు పప్పు దంచుకుని తిని SI భార్య ఆత్మహత్య
Karimnagar SI : కరీంగనర్ లో దారుణం చోటు చేసుకుంది. ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకుంది.
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం.. సంచలన నిజాలు వెల్లడించిన పోలీసులు
YouTuber Vaishnavi : తెలంగాణలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
భర్త చనిపోతాడని ఇన్సూరెన్స్ చేయించింది.. ఎంతకీ చావకపోవడంతో.. ఖమ్మంలో సంచలన క్రైమ్ స్టోరీ..
Khamma Husband Killed for Insurance Money : అనారోగ్యం పాలైన భర్త మీద భారీగా బీమా చేయించిందో మహిళ. నెలలు గడుస్తున్నా భర్త చనిపోవడం లేదు. దీంతో ఆమె స్వయంగా ప్లాన్ చేసి మరీ భర్తను హత్య చేయించింది.
వంట విషయంలో అత్తతో గొడవ.. ఆత్మహత్య చేసుకున్న టెకీ
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. వంట విషయంలో మొదలైన వివాదం కాస్త మాజీ టెకీ ప్రాణం తీసింది. అత్తగారు తనను వంట చేయవద్దని చెప్పడం.. అప్పటికే అనేక సార్లు వేధించడంతో విరక్తి చెందిన టెకీ దారుణ నిర్ణయం తీసుకుంది.
తండ్రిని చంపిన కొడుకు.. నివ్వెరబోయే నిజాలు.. తల మిస్సింగ్, బ్లూ డ్రమ్, 10 లీటర్ల కిరోసిన్..
నిందితుడు తన తండ్రి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దర్యాప్తులో పోలీసులు అతడి ఇంటి పరిసరాలు పరిశీలించారు. చివరకు కొడుకే నిందితుడని నిర్ధారించుకున్నారు.
‘పవన్ హఠావో’ బుక్ రచయిత హత్య మిస్టరీ వీడింది.. చంపింది వీళ్లే..
హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రించే ప్రయత్నం చేశాడు.
నార్సింగిలో దారుణం.. బాలికకు గంజాయి ఇచ్చి.. మత్తులో ఉండగా రేప్ చేసిన రౌడీషీటర్లు
Narsingi : హైదరాబాద్ పరిధిలోని నార్సింగి ప్రాంతంలో ముగ్గురు రౌడీషీట్లు బాలికపై అత్యాచారంకు పాల్పడ్డారు. బాలికకు గంజాయి ఇచ్చి.. ఆమె మత్తులోకి వెళ్లిన తరువాత దారుణానికి ఒడిగట్టారు.