Home » crime
police busted prostitution racket: పైకి స్పా.. లోన మాత్రం వ్యభిచారం.. పోలీసుల ఎంట్రీతో బాగోతం బట్టబయలైంది. స్పా మాటున వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టును ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం(ఫిబ్రవరి 4,2021) రట్టు చేశారు. నోయిడా సెక్టార్ 18లోని స్పాలో బాలికలతో వ్యభిచారం చేస�
meerpet police arrest rahul: హైదరాబాద్ మీర్ పేట్ టీచర్స్ కాలనీలో వివాహితపై గొడ్డలితో దాడి చేసిన కేసులో ప్రేమోన్మాది చెరుకు రాహుల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులు అజయ్, సాకేత్ తో రెక
IAS Officer divya devarajan Has One Mission: మాటలు చెప్పడం సులభమే. కానీ ఆచరణలో ఉంచడమే చాలా కష్టం. విధుల్లోకి రాక ముందు చాలామంది చాలా చెబుతారు. విధుల్లోకి వచ్చాక సైలెంట్ అయిపోతారు. కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఏ లక్ష్యంతో అయితే వస్తారో దాన్ని నెరవేర్చకుండా నిద్రప�
karnataka former cm dharam singh relative death case: కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ బంధువు సిద్ధార్థ్ దేవేందర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, విషయం తెలిసిన నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒకరు తీవ్ర గాయాల�
Padmaja behaves strangely in Madanapalle sub-jail: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ.. చాలా వింతగా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తనతో తోటి ఖైదీలను బెంబేలెత్తి�
marriage cancel takes youth life: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి రద్దు వార్త ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన శివ(28)కి బెంగళూరుకి చెంద
banjara hills police busted prostitution racket: హైదరాబాద్ షేక్ పేట్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఇద్ద�
madanpalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసు విచారణలో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ మూ�
madanapalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వా�
Mother Padmaja Ate Alekhya Tongue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వ�