Home » crime
పెద్ద కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోయేది. చెట్టంత ఎదిగిన కొడుకు తీరని లోకాలకు వెళ్లిపోయిందని బాధ పడసాగింది. చిన్న కొడుకు ఆమెను ఓదార్చాల్సి పోయి..ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకంటే..అన�
డబ్బు మీద ఆశ.. బంధాలు, అనుబంధాలను కనుమరుగు చేస్తోంది. ఆస్తి మీద వ్యామోహం మనిషిని హంతకుడిగా మారుస్తోంది. ఆస్తి దక్కించుకోవడానికి రక్త సంబంధీకులను కూడా కడతేరుస్తున్న రోజులివి. ఒడిశా రాష్ట్రంలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. ఆస్తి కోసం ఆ వ్యక్తి
రాజస్తాన్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులు బరితెగించారు. 13ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. మహిళా టీచర్ల సాయంతో ఏడాదిగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అల్వార్ జిల్లా నారాయణ్ పూర్ పోలీస్ స్టేషన్ ప
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి పేరుతో యువతిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. కొన్నాళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి ఎలాగో పో�
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో బాధ పడుతూ..చికిత్స పొందుతున్న బాలికపై వైరస్ సోకిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. బాలిక ధైర్యంతో ముందుకొచ్చి జరిగిన ఘోరాన్ని పోలీసుల ఎదుట వెల్
తనను ప్రేమంచడం లేదని, ప్రేమను వ్యతిరేకిస్తోందని ప్రియురాలిని కత్తితో కసితీరా పొడిచాడు. అడ్డుగా వచ్చిన తండ్రిని సైతం వదల్లేదు ఆ ప్రేమోన్మాది. అతడిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందు�
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. తాను సృష్టించిన కాగితపు డబ్బు కోసం మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో అయినవారిని కూడా వదలడం లేదు. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఆఖరికి పిల్లలు కూడా ఆస్తి కోసం దారుణాలకు తెగబెడుతుండటం ఆందోళనకు గ
వివాహితుడైన వ్యక్తితో అక్రమ సంబంధం వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీహార్ లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలు స్థానిక కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కరోనా కారణంగా
ముంబైలో దారుణం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఫ్రెండ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. 13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. మంగళవారం(జూలై 7,2020) ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాని నిందితుడిని, అతడికి సహకరించిన నలుగురిని అరెస�
మల్టీ-ప్లేయర్ బ్యాటిల్ గేమ్ బానిసైన ఎంతోమంది యువకులు చనిపోతుండగా.. కొందరు పిచ్చివాళ్లు అవుతున్నారు. రాత్రిపూట మొత్తం కూడా కొందరు PUBG(PlayerUnknownnsBattlegrounds) గేమ్ ఆడుతున్నారని, అది డేంజర్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే PUBG కారణంగా నేరాలు చెయ్యాలనే ఆలోచన పెరుగుత�