Home » crime
Guntur District: పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన SI
అంతేగాక, మృతుడి కుటుంబానికి దాదాపు రూ.13 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పింది.
కుటుంబలవారు గొడవపడుతున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు తుపాకులు తీసి కాల్పులు జరిపారు. ముగ్గురు మహిళలు సహా ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ వివాదంలో తొలుత కర్రలతో దాడి చేసుకున్నారని, అనంతరం ఒక వర్గం వారు తుపాకులు తీసి కాల్పులు జరిపి�
పలు కేసుల్లో హాజరుకాకపోవడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. బాదల్పూర్ కోర్టు దుజానాకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, అనిల్ దుజానాపై మొదటి కేసు 2002లో నమోదైంది. తర్వాత, అతను నరేష్ భాటి గ్యాంగ్లో చేరాడు
Oklahoma: ఆ ఇద్దరిలో ఓ అమ్మాయి వయసు 14. మరో అమ్మాయి వయసు 16. వారిద్దరినీ తీసుకెళ్లిన మృగాడు కూడా విగతజీవిగా కనపడ్డాడు.
Nandyal District: ఐదేళ్ల చిన్నారి మెడపై కూడా కిడ్నాపర్లు కత్తి పెట్టి రెచ్చిపోయారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపుతోంది.
ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసు�
పోలీసు జీపు దిగి ముందుకు వచ్చిన అతీక్ అహ్మద్ను మీడియా ప్రశ్నిస్తూ మీ స్టేట్మెంట్ ఏంటని ప్రశ్నించింది. ‘‘దేని మీద స్టేట్మెంట్?’’ అని ప్రశ్నించారు. దానికి కొనసాగింపుగా ఆయన మాట్లాడుతూ "నహీ లే గయే తో నహీ లే గయే" అని అన్నారు. అనంతరం గుడ్డు ముస్లి�
Delhi: కారుతో ఢీ కొట్టిన ఆ యువకుల ముందు ఆ సమయంలో అంజలిని కాపాడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అయినప్పటికీ వారు ఆమెను కాపాడలేదని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.
ఓ ఎలుకను పట్టుకున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి దాని తోకకు రాయి కట్టాడు. అనంతరం డ్రైనేజీలో వేశాడు. ఎలుక పోస్టుమార్టం రిపోర్టులు వచ్చాయి.