Home » crime
ఎదుటి వారి వీక్ నెస్సే వారి పెట్టుబడి. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించారు. అందమైన అమ్మాయిల ఫొటలతో ఏకంగా రూ.60లక్షలు దండుకున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతటి మోసగాళ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయనగరం టూ
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు నరేంద్ర. పాలిటెక్నిక్ చదువుతున్నా
పుణెలో దారుణం జరిగింది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. గర్భవతి అని తెలిసినా హత్య చేశాడు. ఆ తర్వాత పశ్చాతాపంతో కుమిలిపోయాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతడు డిప్రెషన్ కు లోనయ్యాడు. తాను తప్పు చేశానని కుమిల
ముంబైలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ కిలాడీ లేడీ తన మాయమాటలతో అడ్డంగా దోచుకుంటోంది. మగాళ్ల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటోంది. ముందుగా సోషల్ మీడియాలో మగాళ్లను పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత చనువుగా మాట్లాడుతుంది. వీడియో కాల్ లో నూడ్ గా కనిపిస్తు�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్మీపూర్ కేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్�
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి వేర్వేరు గొంతులతో మాట్లాడటంలో దిట్ట. ఆ టాలెంట్ ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నాడు. వ్యాపారులను దండుకుంటున్నాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఒకే వ్యక్తి.. �
ఓ కీచక మేనమామ తన మేనకోడలి పాలిటి రాక్షసుడిగా మారాడు. మేనకోడలికి మాయమాటలు చెప్పిన ఆ నీచుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. కొన్ని నెలలకు ఆ యువతికి వివాహమైంది. పెళ్లయాక కూడా తనతో సంబ�
విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత�
హైదరాబాద్ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్ డివిజన్లోని దుర్గానగర్కు చెంద�
జీవితాంతం భార్యకు తోడునీడగా ఉండాల్సిన భర్తే బరి తెగించాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను(28) కిడ్నాప్ చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు ఆమ�