Home » crime
విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బాధితుడ�
ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. చివరికి ప్రాణ స్నేహితులు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఫ్రెండ్ అని నమ్మితే అడ్డంగా దగా చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు. ప్రాణ స్నేహితుడు అని నమ్మిన కారణంగా ఓ వ్�
మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి. ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది. రక్త సంబంధీకులు, తండ్రి స్థానంలో ఉన్న వారు సైతం కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్షర జ్ఞానం లేని వారే కాదు బాగా చదువ�
హైదరాబాద్ లో దారుణం జరిగింది. నమస్తే పెట్టకపోవడమే అతడి పాలిట శాపంగా మారింది. అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. నమస్తే పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. రోషన్ కాలనీకి చెందిన షేక్ జావీద్(28) వంట మనిషిగా పని చేస్తుంటాడు. శు�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణాలు ఆగడం లేదు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బులంద్ షహర్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు మృగాళ్ల ఆగడాలు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బాలికను లైంగిక
తన కూతురికి పిల్లలు లేరని ఓ మహిళ చేసిన పని ఆమెని కటకటాల పాలు చేసింది. ఊచలు లెక్కి పెట్టించింది. తన కూతురికి పిల్లలు లేకపోవడంతో ఓ మహిళ పసికందుని దొంగలించింది. పసికందుని ఎత్తుకొచ్చి తన కూతురికి ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప�
జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయి మూడేళ్లు అయ్యిందో లేదో అప్పుడే ఆ భర్త మారిపోయాడు. పరాయి స్త్రీ మోజులో ప
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి లేకుండా చేసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్ ఆపరేషన్ వికటించి బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు �
మద్యం అక్రమ రవాణాకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. వారి ఐడియాలు చూసి పోలీసులు విస్తుపోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణ చేయడం బాగా పెరిగింది. అక్రమంగా మద్యాన�
తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ గర్భం దాల్చిన అనంతరం 17 సంవత్సరాల బాలిక చెప్పింది. అనారోగ్యం ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత…వైద్యులు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. దీంతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. పోలీసులకు ఫిర�