Home » crime
సరదాగా ఆడే ఆట క్రికెట్. అయితే ఒక్కోసారి ఆ ఆట వివాదాలకు దారితీస్తోంది. యువకుల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. వివాదం ఎంతవరకు వెళ్తోంది అంటే.. కత్తులతో పొడుచుకునే వరకు, ప్రాణాలు తీసుకునే వరకు. చిత్తూరు జిల్ల�
విశాఖలో హిజ్రాలు బరి తెగించారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు. దీవెనల పేరుతో ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గరున్న రూ.2లక్షలు దోచేశారు. రెప్పపాటులో డబ్బుతో ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరి భరతం పెట్టారు. వ్యాపారి దగ్గర పె
సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి(26) ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో కొత్త కోణం వెలుగుచూసింది. రిమాండ్ రిపోర్టులో ఏ1గా దేవరాజ్(24), ఏ2గా సాయికృష్ణను(28), ఏ3గా నిర్మాత అశోక్ రెడ్డిని చేర్చారు పోలీసులు. గతంలో ఏ3గా దేవరాజ్ పేరును చెప్పిన పోలీసులు ఇప్ప
సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు, సినీ నిర్మాత అశోక్ రెడ్డి దొరికారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) అశోక్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. శ్రావణి కేసులో అశోక్ ఏ3 నిందితుడిగా ఉన్నారు. విచారణకు హాజ�
కామాంధులు రెచ్చిపోతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి నీచానికి దిగజారుతున్నారు. ఆఖరికి కరోనా క్వారంటైన్ కేంద్రంలోనూ బరితెగిస్తున్నారు. తాజాగా కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఓ యువతిపై అటెండెంట్(27) అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా ఏకంగా మూడు
కామాంధులు బరి తెగిస్తున్నారు. చివరికి కరోనా పేషెంట్ అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. చికిత్స పొందుతున్న విషయం కూడా పట్టకుండా కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్�
గురువు అంటే దైవంతో సమానం. గురువు వృత్తికి ఎంతో గౌరవం ఇస్తారు. పిల్లలకు పాఠాలు నేర్పి వారిని తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు గురువులు, పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. కోరికలు తీర్చాలని విద్యార్థి�
సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. గంటకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా శ్రావణి సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన అక్క ఆత్మహత్య చేసుకోవడానికి కారణం దేవరాజ్ రె
తన గర్ల్ ఫ్రెండ్ తన కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని ప్రస్టేషన్కు గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 3వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాజ
విశాఖపట్నంలో కలకలం రేపిన విచిత్ర దొంగ దొరికాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం(సెప్టెంబర్ 12,2020) పోలీసులు మీడియాతో మాట్లాడారు. చోరీ కేసుని చేధించామని, దిగంబర దొ�