Home » Criticize
బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ (BJP) వర్సెస్ 'ఇండియా'(INDIA) గురించి ప్రత్యే�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేసే పని ఒక్కటైనా పవన్ చేశారా అని నిలదీశారు. చంద్రబాబు బాగుపడాలనేదే పవన్ అంతిమ లక్ష్యం అన్నారు.
బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ప్రియార్టీలో తెలంగాణ లేదు, ఇక్కడి నేతలు లేరని పేర్కొన్నారు. కిషన్ రెడ్డికి బాత్ రూమ్ లు కడిగే శాఖ ఇచ్చారని తెలిపారు.
రాజ శేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీష్ రావు కు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని వాపోయారు. రాజ శేఖర్ రెడ్డి చనిపోతే తెలంగాణలో దాదాపు నాలుగు వందల మంద�
దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న మైనారిటీలను టార్గెట్ చేసి దాడులు పెంచారని విమర్శించారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తు �
రాజ్యాంగ బద్దంగా ఉన్న హక్కులను ఆమె వాడుకోవాలి తప్ప.. ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు.
8 ఏళ్ల క్రితమే ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై అడ్డంగా మాట్లాడారన్న కేటీఆర్.. పార్లమెంట్లో ప్రధాని అసందర్భంగా విభజన ప్రస్తావన తెచ్చారని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబంలో సీఎం స్థానం కోసం వార్ మొదలైందని..ప్రగతి భవన్ లో కుస్తీ ఫైటింగ్ జరుగుతుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కుటుంబ పంచాయితితో కేసీఆర్ తల పట్టుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దేశ ప్రజలను వంచిస్తోందన్నారు. ఆ పార్టీ ఏ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు.
మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలన్నారు.