Home » criticized
మీలాగా మేము కూడా ప్రవర్తిస్తే మీరు తట్టుకో లేరు. పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రతో జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.పవన్ దొర, మీ మాదిరి దొంగ కాదు..అందుకే మీసాలు మెలేస్తాడు.
విశాఖలో రాజధాని పేరుతో రూ.40వేల కోట్ల కోట్లు కొల్లగొట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు యనమల.
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఆ పార్టీ నాయకుడు మదన్ మోహన్ రావు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్త�
నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని విమర్శించారు. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదని వెల్లడించారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని.. అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.
ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేవరకు పోరాటం కొ
టీడీపీ తనకు నమ్మక ద్రోహం చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి జయ మంగళ వెంకట రమణ అన్నారు. డబ్బు ఉన్న వారికే టీడీపీ టికెట్స్ ఇస్తుందని ఆరోపించారు. తన దగ్గర ఉన్న డబ్బు చూసి ఎమ్మేల్యేగా పోటీ చేయాలని టీడీపీ చెప్పినట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటికీ తొమ్మిదేళ్లు అవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సర్కార్ పై ఆమె విమర్శలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. అందుకు నిరసనగా ఈనెల (మార్చి) 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందో�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ద్రోహం చేశారని పేర్కొన్నారు.